Chilukuru Mandal News : చెన్నారి గూడెంలో చలివేంద్రం ప్రారంభం
చలివేంద్రంను ప్రారంభిస్తున్న ఎంపీడీవో గిరిబాబు

చెన్నారి గూడెంలో చలివేంద్రం ప్రారంభం
చిలుకూరు (ప్రభాత సూర్యుడు)
మండలంలోని చేన్నారి గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును మంగళవారం ఎంపీడీవో గిరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎండ తీవ్రతకు గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ చలివేంద్రములను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెలిశాల శౌరిక, పూల శ్రీనివాసరావు, మండల పంచాయతీ అధికారి నరసింహారావు, మాజీ సర్పంచ్ గంటా శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్ మాతంగి నాగేశ్వరరావు, రేషన్ డీలర్ కొవ్వూరి శ్రీనివాసరావు, మండవ అఖిల్ , గ్రామపంచాయతీ సిబ్బంది ,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Views: 25
Related Posts
Latest News
08 May 2025 06:42:21
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి