Category
bhu bharathi
Telangana-తెలంగాణ   Agriculture - వ్యవసాయం 

CPM Party : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతుల ఆందోళన

CPM Party : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతుల ఆందోళన అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని సిపిఎం ధర్నా  అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు  ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములకు తెలంగాణ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అర్థులైనా రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని మంగళవారం...
Read More...